అరటి పండు ప్యాక్‌తో చర్మం మృదువుగా

అరటి పండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మాన్నికి ఉపయెగపడుతుంది.

ఇందులో బలోడు విటమిట్‌లు, మినరల్స్‌, ఖనిజాలు ఉంటాయి.

ఇవి మొటిమలు, మచ్చలు, నల్ల మచ్చలను తొలగిస్తాయి.

ఈ ఫేస్‌ ప్యాక్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

అరటిపండు ఫేస్ ప్యాక్‌కు కావాల్సిన పదార్థాలు

కావాల్సి పదార్థాలు: ఒక పండు అరటి, ఒక చెంచా తేనె

తయారీ విధానం: అరటిని మెత్తగా మాసి, అందులో తేనె కలిపి పేస్ట్‌లా చేయండి.

ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి, 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి.

ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

అంతేకాకుండా సహాజమైన చర్మ కాంతి కలుగుతుంది.

ఈ ఫేస్‌ ప్యాక్‌ను వారానికి 2-3 సార్లు ఉపయెగించడం మంచిది.

Read Next Story