Videos

YS Sharmila: రైతులకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పావు.. ఎక్కడ కేసీఆర్: వైఎస్ షర్మిల

YS Sharmila Fires on CM KCR: రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలతో 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.
 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More