Videos

Kishan Reddy: వరద ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన

తెలంగాణలో భారీ వర్షాలు తగ్గిపోయినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో వరదల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వరద నష్టంపై అంచనా వేయడానికి కేంద్ర బృందం రేపు తెలంగాణకు రానుంది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More