Videos

EAMCET : తెలంగాణలో ఎంసెట్

EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగంలో రెండు విడుతల్లో ఎగ్జామ్ జరగనుంది. తొలి రోజు 57, 775 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. తెలంగాణలో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More