కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎంపీ కాన్వాయ్ లోని రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ కారుపై దాడి జరగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రికత్త తలెత్తింది.
TRS Activists Attacks on BJP MP Dharmapuri Arvind's car in jagityal. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎంపీ కాన్వాయ్ లోని రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ కారుపై దాడి జరగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రికత్త తలెత్తింది.