Videos

Telangana: గ్రూప్ 4 అభ్యర్ధులకు నిరాశ, ఇకపై డిగ్రీ క్వాలిఫికేషన్

Telangana: గ్రూప్ 4 పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్హతను ఇంటర్ నుంచి డిగ్రీకు మార్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ గ్రూప్ 4 పోస్టులకు విద్యార్ఙత ఇంటర్మీడియట్‌గా ఉంది. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More