Videos

ఏపీ సర్కార్‌ పై ఎమ్మెల్సీ అశోక్‌ బాబు మండిపడ్డారు

ఏపీ సర్కార్‌ పై ఎమ్మెల్సీ అశోక్‌ బాబు మండిపడ్డారు. నవంబర్‌ లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇంతవరకూ డబ్బుల్లేవన్నారు. మూడు నెలలుగా అంగన్‌వాడీలకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆయన ఫైర్‌ అయ్యారు. ఏడో తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతల అవినీతి ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు.

ఏపీ సర్కార్‌ పై ఎమ్మెల్సీ అశోక్‌ బాబు మండిపడ్డారు. నవంబర్‌ లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇంతవరకూ డబ్బుల్లేవన్నారు. మూడు నెలలుగా అంగన్‌వాడీలకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆయన ఫైర్‌ అయ్యారు. ఏడో తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతల అవినీతి ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు.

Video Thumbnail
Advertisement

ఏపీ సర్కార్‌ పై ఎమ్మెల్సీ అశోక్‌ బాబు మండిపడ్డారు. నవంబర్‌ లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇంతవరకూ డబ్బుల్లేవన్నారు. మూడు నెలలుగా అంగన్‌వాడీలకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆయన ఫైర్‌ అయ్యారు. ఏడో తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతల అవినీతి ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు.

View More Videos
Read More