Videos

Manjunatha Reddy death case: మంజునాథ రెడ్డిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

Manjunatha Reddy death case: ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి కేసులో పురోగతి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో మంజునాథ రెడ్డిది ఆత్మహత్యే అని వెల్లడైంది. వ్యాపారంలో పార్టనర్ మోసగించడం వల్ల సూసైడ్ కు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. 

Manjunatha Reddy death case: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి మంజునాథ రెడ్డి అనుమానాస్పద మృతిను పోలీసులు ఆత్మహత్యగా ధృవీకరించారు. 

Video Thumbnail
Advertisement

Manjunatha Reddy death case: ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి కేసులో పురోగతి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో మంజునాథ రెడ్డిది ఆత్మహత్యే అని వెల్లడైంది. వ్యాపారంలో పార్టనర్ మోసగించడం వల్ల సూసైడ్ కు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. 

View More Videos
Read More