Team India: భారత ఆటగాళ్లతో టిఫిన్ చేసిన ప్రధాని మోదీ
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Ravi Kumar Sargam|Updated: Jul 04, 2024, 06:47 PM IST
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.