Videos

Team India: భారత ఆటగాళ్లతో టిఫిన్‌ చేసిన ప్రధాని మోదీ

Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్‌ చేశారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More