Videos

NIA probe in PFI case: ఎన్‌ఐఏ దాడులకు నిరసనగా పీఎఫ్‌ఐ నేతల ధర్నా

NIA probe in PFI case: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కరాటే, యోగా వంటి విద్యలు నేర్పించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేస్తుందని జిల్లా అధ్యక్షుడు జాకీర్‌ మౌలానా తెలిపారు. BJP, RSS కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై కేంద్రం ఈడి, సీబీఐ,ఎన్ఐఏ చేత దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

NIA probe in PFI case: కడప జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆందోళన నిర్వహించారు. NIA దాడులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులైన ముస్లీంలపై దాడులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.

Video Thumbnail
Advertisement

NIA probe in PFI case: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కరాటే, యోగా వంటి విద్యలు నేర్పించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేస్తుందని జిల్లా అధ్యక్షుడు జాకీర్‌ మౌలానా తెలిపారు. BJP, RSS కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై కేంద్రం ఈడి, సీబీఐ,ఎన్ఐఏ చేత దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

View More Videos
Read More