Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళలు ఉద్రిక్తతలకు దారితీసింది. వేతన సవరణలు అమలు చేయాలని లేబర్ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ జవాన్లు లాఠీ చార్జీ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కార్మికులతో పాటు సీఐఎస్ఎఫ్ జవాన్లు కొందరు గాయపడ్డారు.
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళలు ఉద్రిక్తతలకు దారితీసింది. వేతన సవరణలు అమలు చేయాలని లేబర్ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ జవాన్లు లాఠీ చార్జీ చేశారు.
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళలు ఉద్రిక్తతలకు దారితీసింది. వేతన సవరణలు అమలు చేయాలని లేబర్ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ జవాన్లు లాఠీ చార్జీ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కార్మికులతో పాటు సీఐఎస్ఎఫ్ జవాన్లు కొందరు గాయపడ్డారు.