Videos

Parliament Of India: పార్లమెంట్​లో అదానీ- హిండెన్​బర్గ్​ నివేదిక రగడ..

Parliament Of India: అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారం.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను కుదిపేస్తోంది. సమావేశాల్లో నాలగవ రోజైన ఇవాళ ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో.. సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు అదానీ-హిడెన్‌బర్గ్‌ విషయంలో పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాల దాడులను ఎలా తిప్పి కొట్టాలి అనే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు బీజేపీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు.

Parliament Of India: అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారం.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను కుదిపేస్తోంది. సమావేశాల్లో నాలగవ రోజైన ఇవాళ ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో.. సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

Video Thumbnail
Advertisement

Parliament Of India: అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారం.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను కుదిపేస్తోంది. సమావేశాల్లో నాలగవ రోజైన ఇవాళ ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో.. సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు అదానీ-హిడెన్‌బర్గ్‌ విషయంలో పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాల దాడులను ఎలా తిప్పి కొట్టాలి అనే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు బీజేపీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు.

View More Videos
Read More