MLA Seethakka: గద్దర్ పార్థీవదేహం వద్ద సీతక్క కన్నీళ్లు
ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ లోకం మూగవోయింది. ఆయన పార్థీవదేహానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతక్క కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు భారీగా తరలివచ్చి.. ప్రజా కవికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
ZH Telugu Desk|Updated: Aug 08, 2023, 10:18 AM IST
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.