Videos

MP Raghu Rama : ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

MP Raghu Rama : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు కీలక వ్యక్తుల విషయాలు చెప్పేందుకు శరత్ చంద్ర అప్రూవర్‌గా మారారనిపిస్తోందని అన్నాడు. బీజేపీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జగన్ మోసం చేశాడని అన్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More