భారీ వర్షాలతో ములుగు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సీతక్క ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటిలోనే పర్యటించి.. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు.
ZH Telugu Desk|Updated: Jul 29, 2023, 10:31 PM IST
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.