Videos

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజు పర్యటనలోనే రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. తూమకూరు కార్యక్రమం వేదికపై నుంచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత నిధుల విడుదల. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది రైతులకు అందనున్న ఆర్థిక సహాయం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత కోసం రూ.12,000 కోట్ల కేటాయింపు.

కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజు పర్యటనలోనే రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. తూమకూరు కార్యక్రమం వేదికపై నుంచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత నిధుల విడుదల. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది రైతులకు అందనున్న ఆర్థిక సహాయం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత కోసం రూ.12,000 కోట్ల కేటాయింపు.

Video Thumbnail
Advertisement

కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజు పర్యటనలోనే రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. తూమకూరు కార్యక్రమం వేదికపై నుంచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత నిధుల విడుదల. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది రైతులకు అందనున్న ఆర్థిక సహాయం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత కోసం రూ.12,000 కోట్ల కేటాయింపు.

View More Videos
Read More