Videos

Munugode ByPoll : కేసీఆర్ కుటుంబం కబందహస్తాల్లో 18 లక్షల కోట్ల తెలంగాణ భూములు : రాజగోపాల్ రెడ్డి

Munugode ByPoll : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడంతోనే బీజేపీలోకి చేరారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద టీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తే.. కేసీఆర్ కుటుంబం కబందహస్తాల్లో 18 లక్షల కోట్ల తెలంగాణ భూములున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించాడు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More