Videos

khammam politics: కాంగ్రెస్‌ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు?

khammam politics: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పార్టీల్లో చేరిలతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు తెరలేపబోతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని వార్తాలు వస్తున్నాయి. వీరు త్వరలోనే రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికీ రాహుల్ వీరికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం..

khammam politics: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పార్టీల్లో చేరిలతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు తెరలేపబోతోంది.

Video Thumbnail
Advertisement

khammam politics: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పార్టీల్లో చేరిలతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు తెరలేపబోతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని వార్తాలు వస్తున్నాయి. వీరు త్వరలోనే రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికీ రాహుల్ వీరికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం..

View More Videos
Read More