Videos

తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆరే.. మాజీ ఎంపీలు కొండా,జితేందర్ రెడ్డి ఫైర్


సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆరేనని విమర్శించారు. కేసీఆర్ అద్దంలో తన ముఖాన్ని చూసుకోవాలని.. చేతిలో ఒక కట్టె తుపాకీ పట్టుకుంటే పిట్టల దొర లాగే ఉంటారని ఎద్దేవా చేశారు.

Video Thumbnail
Advertisement

సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆరేనని విమర్శించారు. కేసీఆర్ అద్దంలో తన ముఖాన్ని చూసుకోవాలని.. చేతిలో ఒక కట్టె తుపాకీ పట్టుకుంటే పిట్టల దొర లాగే ఉంటారని ఎద్దేవా చేశారు.

View More Videos
Read More