KCR Govt : పంచాయితీ కార్యదర్శులను హెచ్చరించిన ప్రభుత్వం
KCR Govt : మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు జూ. పంచాయితీ కార్యదర్శులు విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. సమ్మె చేస్తున్న పంచాయితీ కార్యదర్శుల్ని చర్చలకు పిలిచేది లేదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేసింది.
ZH Telugu Desk|Updated: May 13, 2023, 03:07 PM IST
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.