Videos

MP Bandi Sanjay: లోక్‌సభలో నిప్పులు చెరిగిన బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ లోక్‌సభలో ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటేస్తూ బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వెళ్లి బీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియదన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లు అవిశ్వాసం పెడితే ఏమీ కాదన్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More