Nallamalla forest : నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెరుగుతున్న పులుల సంఖ్య
Nallamalla forest : నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 21 పులులు ఉన్నట్టు తెలుస్తోంది. 12 నుంచి 21 వరకు పెరిగాయని సమాచారం.
ZH Telugu Desk|Updated: Oct 17, 2022, 04:11 PM IST
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.