Videos

Hyderabad: హైదరాబాద్‌ నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..

Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్‌లైన్‌లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల తీరుపై వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు.

 

Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్‌లైన్‌లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి.

Video Thumbnail
Advertisement

Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్‌లైన్‌లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల తీరుపై వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు.  

View More Videos
Read More