Videos

Goshpada Kshetram: గోదావరి ఉగ్రరూపం.. నీట మునిగిన కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాలు!

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ గోదావరి పొంగిపొర్లుతోంది. మంగళవారం గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో.. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల ముఖ ద్వారలు నీట మునిగాయి. దాంతో ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రతి ఏటా గోదావరి ఉధృతితో గోష్పాద క్షేత్రం ముంపులోకి వెళుతుంది. 

Goshpada Kshetram: Kovvur Goshpada Kshetram temples submerged due to Godavari Floods. మంగళవారం గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో.. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల ముఖ ద్వారలు నీట మునిగాయి.

Video Thumbnail
Advertisement

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ గోదావరి పొంగిపొర్లుతోంది. మంగళవారం గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో.. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల ముఖ ద్వారలు నీట మునిగాయి. దాంతో ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రతి ఏటా గోదావరి ఉధృతితో గోష్పాద క్షేత్రం ముంపులోకి వెళుతుంది. 

View More Videos
Read More