Videos

Godavari Flood: శాంతిస్తున్న గోదావరి.. ధవళేశ్వరంలో తగ్గిన నీటిమట్టం

Dowleswaram Barrage: గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఎగువ నుంచి వరద తగ్గడంతో ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి తగ్గుతోంది. ఆదివారం 25 లక్షల క్యూసెక్కులుగా ఉన్న వరద సోమవారం ఉదయానికి 20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఇంకా వరద భారీగానే ఉండటంతో ధవళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More