Videos

Seethakka: మంత్రి సీతక్కకు ఘోర పరాభవం.. ఎదురుతిరిగిన ప్రజలు

Seethakka: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నారు. తాజాగా మంత్రి సీతక్క తన సొంత నియోజకవర్గం ములుగులో ప్రజల నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. రైతు బంధు విషయమై రైతులు ఆమెను నిలదీశారు. రైతుబంధు డబ్బులు ఏవి? అని ప్రశ్నించగా.. వెళ్లి బ్యాంకులో చూసుకోవాలని సూచించారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More