Videos

MLC Jeevan Reddy: రైతులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం

ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More