Videos

India President: దేశ పదిహేనవ రాష్ట్రపతిగా ఆదివాసీ బిడ్డ

Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతి గిరి పుత్రిక ద్రొపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము... యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. చెల్లిన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 64.03 శాతం ఓట్లు రాగా... యశ్వంత్ సిన్హాకు 35.97 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More