Dhulipala Narendra : తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి.. ధూళిపాల నరేంద్ర
Dhulipala Narendra : ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని అన్నారు. తక్షణమే అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని అన్నారు.
ZH Telugu Desk|Updated: May 09, 2023, 07:08 PM IST
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.