Videos

Dhulipala Narendra : తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి.. ధూళిపాల నరేంద్ర

Dhulipala Narendra : ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. తడిసిన ధాన్యాన్ని  కొనే పరిస్థితి లేదని అన్నారు. తక్షణమే అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని అన్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More