Videos

MLC Kavitha: అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్ ను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కవిత తెలిపారు. 

MLC Kavitha: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు. 

Video Thumbnail
Advertisement

MLC Kavitha: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్ ను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కవిత తెలిపారు. 

View More Videos
Read More