Videos

CM KCR: రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్ష

నూతనంగా నిర్మించిన  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలిసారి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. 
 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More