Videos

Shock To Revanth: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. రంగంలోకి పార్టీ అధిష్టానం

Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్‌ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More