తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మాచన్పల్లి-కోడూరు మధ్య బస్సు రైల్వే అండర్ బ్రిడ్జిలోని వరద నీటిలో చిక్కుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ స్థానికుల సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రామచంద్రాపురం, సూగురుగడ్డ తండాకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
25 Students Praivate School bus stuck in flood water at Mahaboobnagar. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మాచన్పల్లి-కోడూరు మధ్య బస్సు రైల్వే అండర్ బ్రిడ్జిలోని వరద నీటిలో చిక్కుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ స్థానికుల సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రామచంద్రాపురం, సూగురుగడ్డ తండాకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.