Videos

School Bus: వరదలో చిక్కుకుపోయిన స్కూల్ బస్సు.. 25 మంది విద్యార్థులను కాపాడిన స్థానికులు!

తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మాచన్​పల్లి-కోడూరు మధ్య  బస్సు రైల్వే అండర్​ బ్రిడ్జిలోని వరద నీటిలో చిక్కుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ స్థానికుల సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రామచంద్రాపురం, సూగురుగడ్డ తండాకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. 

25 Students Praivate School bus stuck in flood water at Mahaboobnagar. తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 

Video Thumbnail
Advertisement

తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మాచన్​పల్లి-కోడూరు మధ్య  బస్సు రైల్వే అండర్​ బ్రిడ్జిలోని వరద నీటిలో చిక్కుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ స్థానికుల సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రామచంద్రాపురం, సూగురుగడ్డ తండాకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. 

View More Videos
Read More