Videos

Governor Tamilisai Soundararajan Visits Yadadri Temple

తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థించానన్నారు గవర్నర్ తమిళిసై. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాంతో అదే సమయానికి తమిళిసై యాదాద్రి వెళ్లడం సర్వత్రా ఆకస్తిని రేపింది. దైవ దర్శన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రజా రంజకంగా బడ్జెట్ ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు

తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థించానన్నారు గవర్నర్ తమిళిసై. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాంతో అదే సమయానికి తమిళిసై యాదాద్రి వెళ్లడం సర్వత్రా ఆకస్తిని రేపింది. దైవ దర్శన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రజా రంజకంగా బడ్జెట్ ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు

Video Thumbnail
Advertisement

తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థించానన్నారు గవర్నర్ తమిళిసై. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాంతో అదే సమయానికి తమిళిసై యాదాద్రి వెళ్లడం సర్వత్రా ఆకస్తిని రేపింది. దైవ దర్శన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రజా రంజకంగా బడ్జెట్ ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు

View More Videos
Read More