తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం (ఆగస్టు 20) దోస్త్ (Degree Online Services, Telangana (DOST)) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది నోటిఫికేషన్ ఆలస్యమైంది. క్రికెటర్ విజయ్ శంకర్ ఎంగేజ్మెంట్ వేడుక Photos
‘దోస్త్’ (DOST Admission 2020) ద్వారా ఉస్మానియా, మహాత్మాగాంధీ, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుకు సీట్లను కేటాయిస్తారు. దరఖాస్తు ఫీజుగా విద్యార్థులు రూ.200 చెల్లించి దోస్త్ లో రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దోస్త్ వెబ్సైట్ (DOST Website)
దోస్త్ నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు ఇవే.. (DOST Notification Important Dates):-