Home> తెలంగాణ
Advertisement

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్

తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్(12793) శనివారం ఉదయం సిర్నాపల్లి సమీపంలో పట్టాలు అదుపు తప్పింది

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్

తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్(12793) శనివారం ఉదయం సిర్నాపల్లి సమీపంలో పట్టాలు అదుపు తప్పింది. అటవీ ప్రాంతంలో ఇంజన్ పాటు మరో రెండు బోగీలు అదుపు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని మరమ్మత్తులు చేపట్టారు. ఈ కారణంగా రైల్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read More