Munugode Bypoll Counting: తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో మునుగోడు అసెంబ్లీ భవితవ్యం తేలిపోనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో మునుగోడుకు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవగా.. టీఆర్ఎస్ నుంచి కుసుకుంట్ల ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. ప్రచారం పర్వం.. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరూ ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ అధికార పార్టీ వైపే మొగ్గు చూపినా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
లెక్కింపు ప్రక్రియ ఇలా..
Also Read: England Vs Sri Lanka: టీ20 వరల్డ్కప్ నుంచి ఆసీస్ ఔట్.. లంకేయులు చిత్తు.. ఇంగ్లాండ్ సెమీస్కు..!
Also Read: ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఎలిమినేషన్.. ఇక వారంతా హ్యాపీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి