Home> క్రీడలు
Advertisement

భారత అండర్-19 జట్టుకి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

భారత అండర్-19 జట్టుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రామ్ నాథ్ కోవింద్

భారత అండర్-19 జట్టుకి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ చరిత్ర సృష్టించిన భారత అండర్-19 జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

రాజకీయ నాయకులు, క్రికెటర్లు, పలువురు సినీతారలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, దేశం యావత్తు ప్రపంచ కప్ గెలవడం పట్ల భారత అండర్-19 జట్టును ప్రశంసించారు.

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తన అభినందనలను తెలిపారు.

 

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు.

 

శనివారం మౌంట్ మౌన్గూగుయ్, బే ఓవల్లో యువ భారత జట్టు ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి నాలుగోసారి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 2000లో తొలిసారిగా శ్రీలంకపై, ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాపై, 2012లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్ తాజాగా 2018లో మళ్లీ ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది.

Read More