Home> క్రీడలు
Advertisement

ఆస్ట్రేలియాతో 3వ, 4వ టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు ఇదే

ఆస్ట్రేలియాతో 3వ, 4వ టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు ఇదే

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 3వ, 4వ టెస్టు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన జాబితాలో విరాట్ కెప్టేన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, అజింక్య రహానే, విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, ఆర్ అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్థిక్ పాండ్య, మయంక్ అగర్వాల్‌లకు చోటు లభించింది. 

Read More