Home> క్రీడలు
Advertisement

మా ఆటగాళ్లకు భారత్ అంటే 'భయం' : కోచ్ డేవిడ్ సాకెర్

మా ఆటగాళ్లకు భారత్ అంటే 'భయం' : కోచ్ డేవిడ్ సాకెర్

టీం ఇండియాతో మ్యాచులంటే తమ ఆటగాళ్లకు భయం పట్టుకుందని ఆసీస్ తాత్కాలిక కోచ్ డేవిడ్ సాకెర్ అన్నారు.  అయినా, టీ20లో పుంజుకోవాలనే పట్టుదలతో ఉన్నామని, సిరీస్ ను జారవిడుచుకోమని చెప్పారు. "మా ఆటగాళ్లు చాలామంది భారత్ తో భయంగా మ్యాచులను ఆడుతున్నారు. వరుస పరాజయాలు ఇందుకు కారణం అవ్వొచ్చు. ఆసీస్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలన్నదే మా కోరిక" అని చెప్పారు. భారత్ ఆసీస్ తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్నది. ఈసారి జట్టులో సగం మందికి పైగా ఆటగాళ్లను ప్రక్షాళన చేశారు. దీంతో ఫలితాలు మారవచ్చని సకేర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read More