PHOTOS

IPL 2020: నేటి నుంచి ఐపిఎల్ షురూ.. మెగా లీగ్ కు సర్వం సిద్ధం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నేడు విదేశంలో ప్రారంభం కానుంది.

...
Advertisement
1/5
క్రికెట్ అభిమానల్లో ఉత్సాహం
క్రికెట్ అభిమానల్లో ఉత్సాహం

కరోనావైరస్ వల్ల విసిగిపోయిన ప్రజలకు ఐపీఎల్ 2020 ఊరటనివ్వనుంది. వేలాది కోట్లు విలువ చేసే టోర్నిని బీసిసిఐ దేశంలో నిర్వహించలేకపోవడంతో దుబయిలో నిర్వహించాల్సి వస్తోంది. ఈ సారి దుబయిలోనే అన్ని మ్యాచులు జరగనుంది. నేటి నుంచి అరేబియా నుంచి అదిరిపోయే క్రికెట్ ను చూడవచ్చు.

2/5
అంతా రెడీ
అంతా రెడీ

యూఎఈ అధికారులు తమ వైపు నుంచి అన్నీ సిద్ధం అని ప్రకటించారు. అద్భుతమైన మెరుపులు, గ్రాండ్ స్టార్టింగ్ అన్నీ సిద్ధం అని తెలిపారు. మైదానాలు మెరిసిపోతాయి అంటున్నారు.

3/5
ఎన్నో మార్పులు
ఎన్నో మార్పులు

అయితే ప్రతీ ఏడాదిలా ఈ సారి మెగా ఈవెంట్ తో లీగ్ ప్రారంభం కాదు. ఇందులో చీర్ లీడర్స్ కూడా ఉండరు. ప్రేక్షకులకు కూడా ప్రవేశం లేదు. 

4/5
వేడుకలు లేవు
వేడుకలు లేవు

గ్రాండ్ సెర్మనీ లేకుండా ఐపీఎల్ ప్రారంభం కావడం ఇది వరుసగా రెండోసారి.  పుల్వామా దాడి తరువాత బీసిసిఐ  సెర్మనీని గత ఏడాది రద్దు చేసింది. ఈ సారి కరోనావైరల్ వల్ల వేడుకలు ఉండబోవు.   

5/5
తొలి మ్యాచు
తొలి మ్యాచు

ఈ సారి దుబయి, అబుధాబి, షార్జాలో మ్యాచులు జరుగుతాయి. ఇవాళ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.





Read More