ంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్లూ డ్రెస్సులో అందాల అరబోసింది. ఈ...
కోహినూర్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్.
నాని హీరోగా నటించిన జెర్సీ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఈ బ్యూటీ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప మూవీకి ఓకె చెప్పదు.
ఇటీవల సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రద్ధా శ్రీనాథ్.
ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ అమ్మడుకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.