PHOTOS

హిమాచల్ , కశ్మీర్ లో హిమపాతం.. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్

ఉత్తర్ భారతదేశంలో ఎక్కు మంది టూరిస్టులు మనాలి, గుల్మార్గ్, లేదా బద్రినాథ్ సందర్శన కోసం వెళ్తున్నారు.

...
Advertisement
1/5
కశ్మీర్...
కశ్మీర్...

కశ్మీర్ అంతగా హిమపాతం వల్ల ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి.

2/5
బద్రినాథ్
బద్రినాథ్

బద్రినాథ్ పవిత్రస్థలంలో ఇలా మంచుదుప్పటి పరుచుకుంది. అయితే చలికాలం పర్యటకుల కోసం బద్రినాథ్ సందర్శనను నిలిపివేశారు.

3/5
కులులో...
కులులో...

హిమాచల్ లోని కులుతో పాటు ఇతర ఆరు జిల్లాల్లో ఎల్లో జారీ చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు.

4/5
హిమాపాతంలో ఆనందం
హిమాపాతంలో ఆనందం

భారీగా హిమపాతం ఉన్నా పర్యటకులు మాత్రం వివిధ పర్యాటక ప్రదేశాల్లో స్నోఫాల్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  

5/5
టూరిజానికి వరం
టూరిజానికి వరం

స్నోఫాల్ ను ఎంజాయ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి మనాలి వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.  





Read More