్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. 2017 డిసెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజే ఆబేలు మధ్య...
భారత్ లోని జపాన్ రాయబారి E5 series sinkansen ఫోటోల్ని షేర్ చేశారు. వీటిని మోడిఫై చేస్తూ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుపై బుల్లెట్ ట్రైన్ గా నడపనున్నారు.