PHOTOS

Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు

్నికల వేళ రేషన్ కార్డు హోల్డర్లకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్‌న్యూస్ చెప్పారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు ...

Advertisement
1/5

2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.   

2/5

ఈ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం అందజేస్తోంది.   

3/5

ఈ స్కీమ్‌ను ఏడాది డిసెంబర్ నెలతో ముగియనుండగా.. ప్రధాని మోదీ ఐదేళ్లు పొడగించారు.  

4/5

అంటే డిసెంబర్ 2028 వరకు ఈ స్కీమ్‌ కింద రేషన్ కార్డు దారులు ఉచితంగా రేషన్ పొందొచ్చు.   

5/5

ఐదు రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది.   





Read More