ఆహా’ ఓటీటీ కోసం రూపొందిన ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన రాశీ ఖన్నా అతిథిగా విచ్చే...
1990 నవంబరు 30న దిల్లీలో జన్మించిన ఈమె.. కలెక్టర్ అవ్వాలనుకొని సినిమా రంగంలో అడుగుపెట్టింది.
'మద్రాస్ కేఫ్' అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది రాశీ ఖన్నా
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది
ప్రస్తుతం గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' చిత్రంలో నటిస్తోంది
తుగ్లక్ దర్బార్, మేథావి, భ్రమమ్, సైతాన్ కా బచ్చా అనే చిత్రాల్లోనూ నటిస్తోంది.