్ తన అందాలతో నెట్టింట సెగలు రేపుతోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయ...
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని తుమకూరులో జన్మించింది ఆషికా రంగనాథ్.
'క్రేజీ బాయ్' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.
2023లో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్.
ఈ ఏడాది 'నా సామిరంగ' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
తాజాగా ఈ బ్యూటీ తన పిక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపింది.
ఈ అమ్మడు అందాలు కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నాయి.