PHOTOS

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!

tes: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కావడంతో మోదీ 3.౦ పరిపాలన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు తమకు శుభవార్త వస్తుందని ఆసక్తిగా ఎ...

Advertisement
1/8

ఇటీవల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌లు ప్రకటించాయి. ఉద్యోగులకు సిక్కిం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.   

2/8

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జూలై నెలలో గుడ్‌న్యూస్ ఉంటుందని ఆశతో ఉన్నారు. మార్చి నెలలో 4 శాతం డీఏ పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరింది.  

3/8

పెంచిన డీఏ జనవరి నెల నుంచి వర్తింపజేసింది. రెండో డీఏ పెంపు ప్రకటన ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఉండే అవకాశం ఉంది.    

4/8

అయితే ఈసారి 5 శాతం డీఏ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ 5 శాతం పెంచితే.. రూ.50 వేల సంపాదించే ఉద్యోగికి జీతంలో రూ.2,500 పెరుగుదల కనిపిస్తుంది. మొత్తం శాలరీ రూ.52,500 అవుతుంది.   

5/8

డీఏ 5 శాతం పెంచితే.. రూ.50 వేల సంపాదించే ఉద్యోగికి జీతంలో రూ.2,500 పెరుగుదల కనిపిస్తుంది. మొత్తం శాలరీ రూ.52,500 అవుతుంది.   

6/8

అంతేకాకుండా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను దాదాపు 3 శాతం పెంచుతోంది. దీంతో ఒకేసారి ఉద్యోగుల జీతాల్లో బంపర్ పెరుగుదల ఉండనుంది.  

7/8

AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏ, డీఆర్ పెంపుదల ఉంటుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI డేటాను బేస్‌ చేసుకుని జనవరి డీఏను, జనవరి నుంచి జూన్ వరకు AICPI డేటా ఆధారంగా జూలై నెల డీఏ పెంపు ఉంటుంది.  

8/8

గమనిక: ఈ సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే అందజేసినది. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.  





Read More