Pradhan Mantri Shram Yogi Maandhan Yojana: దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన' పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన కార్మికులకు ప్రతీ నెలా రూ.3 వేలు ఫించన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో వారి అవసరాలు తీర్చుకునేందుకు ఈ ఫించన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు.. పథకం నిబంధనలేంటి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరు అర్హులు :
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ పథకానికి అర్హులు. అసంఘటిత రంగమంటే.. భవన నిర్మాణ కూలీలు, హమాలీలు, వీధి వ్యాపారులు, ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు, చెత్త ఏరుకునేవారు, ఇళ్లల్లో పనిచేసేవారు, బట్టలు ఉతికేవారు, రిక్షా తొక్కేవారు, భూమి లేని నిరుపేద కూలీలు, వ్యవసాయ కూలీలు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, లెదర్ వర్కర్స్, తదితరులు అసంఘటిత రంగంలోకి వస్తారు. దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. దేశ జీడీపీకి ఈ అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు 50 శాతం వాటా అందిస్తున్నారు. 18-40 ఏళ్ల వయసు కలిగి, నెలవారీ ఆదాయం రూ.15 వేల లోపు ఉన్న అసంఘటిత కార్మికులు 'ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్' పథకానికి అర్హులు.
ఎవరు అనర్హులు :
ఈ పథకం కోసం ఎంత చెల్లించాలి :
అవసరమైన డాక్యుమెంట్స్ :
ఎలా అప్లై చేసుకోవాలి :
Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook