Home> జాతీయం
Advertisement

542 లోక్ సభ స్థానాల్లో ముగిసిన లోక్ సభ ఎన్నికలు

542 లోక్ సభ స్థానాల్లో ముగిసిన లోక్ సభ ఎన్నికలు

542 లోక్ సభ స్థానాల్లో ముగిసిన లోక్ సభ ఎన్నికలు

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ముగిసింది. కడపటి వార్తలు అందే సమయానికి చివరిదైన 7వ విడత పోలింగ్ లో 60.21% ఓటింగ్ నమోదైంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 542 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Read More